Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
జాంబవ సామాజిక తాత్విక చిత్రపటం మాదిగ కొలుపు
స్వాతంత్య్రానికి పూర్వము ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల ’మాలపల్లి’ మొదటి దళిత నవలగా వచ్చింది. పేరుకు మాలపల్లి గానీ వస్తువంతా బ్రా హ్మణ పర్యావరణము, ఆచార వ్యవహారాలు, సంస్కృతి చుట్టూ తిరిగిందనే విమర్శలున్నాయి....
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ అరెస్టు..
అహ్మదాబాద్: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతకు ముందు రోజు ఆమెను ముంబైలో అదుపు లోకి తీసుకున్న తరువాత గుజరాత్కు తరలించారు. ఫోర్జరీ,...
అరుదైన అత్యున్నత న్యాయం
ప్రజాస్వామ్యంలో న్యాయానికి పొద్దుగుంకడమంటూ వుండదని, చిరకాలంగా అన్యాయం జరుగుతున్నదని తాను భావిస్తే తన వొరలోంచి సునిశిత ఖడ్గాన్ని తీసి దానిని తెగనరికే అధికారం తనకున్నదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరొకసారి...
కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకు కుట్ర…
ఖమ్మం: కమ్మ సామాజికవర్గాన్ని దెబ్బతీసేందుకు కొన్ని వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని కమ్మ సామాజికవర్గంలోని అన్ని వర్గాలు ఐక్యతగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా...
15న కామారెడ్డిలో కాంగ్రెస్ సమర భేరి
వివిధ కారణాలతో కాంగ్రెస్ను వీడిన నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ను చేపట్టాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఈ నెల 15న కామారెడ్డిలో...
బిసి రిజర్వేషన్ల తరువాతే స్థానిక సమరం
మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేకప్రతినిధి: ‘సిఎం రేవంత్రెడ్డే మ ళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే ఎమ్మెల్యేలు కోరుకుంటేనే అని ఆయన చిన్న ట్విస్ట్...
జాగృతిలో చీలిక
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏ ర్పడింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత పార్టీకి, ఎంఎల్సి పదవికి రాజీనామా చేసిన 24 గంటలు తిరగకముందే ఆమెకు...
ఎంపిలు విజ్ఞులు ఆలోచించే ఓటేస్తారు
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది అని ఉప రాష్ట్రపతి ‘ఇండి’ కూటమి అ భ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సం ఘం...
రాజకీయ అస్తిత్వం – ప్రజల రక్షణకు పునాది
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం తన ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా పరిపాలనా వ్యవస్థను ఏర్పరుచుకుంటుంది. సాధారణంగా ప్రజాస్వామ్యం, నియంతృత్వ పాలన, సమాజవాద పాలన, మతాధారిత పాలన, గణతంత్ర పాలన అనే విధానాలు చరిత్రపరంగా...
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అమిత్ షా దుమారం!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను గెలిపించుకోవడానికి ఎన్డిఎకు స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో ప్రతిపక్షాలు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం...
ఒక్క చుక్కా వదలం: సిఎం రేవంత్
రెండు రాష్ట్రాల నీటి వాటాలపై వెనకడుగు వేసేది లేదు
ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులను చిత్తు చేస్తాం
తెలంగాణ అవసరాలన్నీ తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను...
ఇప్పటికీ అందని స్వాతంత్య్ర ఫలాలు
భారత దేశం స్వాతంత్య్రం సాధించుకొని నేడు 79 సంవత్సరాలు కావస్తున్నా స్వాతంత్య్ర ఫలాలు దేశంలోని ప్రతి పౌరుడికీ సమానంగా లభించకపోవడం మూలంగా స్వాతంత్య్రానికి అర్థం లేకుండాపోయింది. నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు...
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పటి ప్రధాని నెహ్రూ కేవలం ప్రసంగాలతో సరిపెట్టలేదని, పటిష్ట భారత్ కోసం...
బిసి రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?
ఆగస్టు 7 భారత సమాజంలో తరతరాలుగా విద్యకు, భూమికి దూరంచేసి వెనుకవేయబడ్డ వర్గానికి స్వతంత్ర భారతదేశంలో సుమారు 50 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు కల్పించబడ్డ రోజు. సామాజిక న్యాయం కోసం 40 సంవత్సరాలు...
ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమ స్ఫూర్తి శిబూ సోరెన్ కన్నుమూత
న్యూఢిల్లీ / రాంచీ: గిరిజన భూ నేత, ప్రాంతీయ ఉద్యమ వెన్నెముక శిబూ సోరెన్ కన్నుమూశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి,కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) వ్యవస్థాపకులు, రాజ్యసభ ఎంపి...
150 సీట్లు దాటనివ్వం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తు చేస్తాం
మోడీని ఓడించడానికి కాంగ్రెస్ కుటుంబం సిద్ధం
ప్రధాని పీఠం నుంచి మోడీని దించగలిగేది
రాహుల్ ఒక్కడే 26 ఏళ్లుగా పదవులు
పట్టుకువేలాడుతున్న నరేంద్ర...
మోడీతో రాజ్యాంగానికి ప్రమాదం: రేవంత్ రెడ్డి
ఢిల్లీ: స్వాతంత్య్ర సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంగ్లేయులను దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రశంసించారు. ఢిల్లీలోజరుగుతున్న కాంగ్రెస్...
ఎవరు ఒసిలు, ఎవరు బిసిలు?
చారిత్రకంగా భారతీయ సమాజం కులవ్యవస్థ ఆధారంగా శతాబ్దాలుగా నిర్మితమై ఉంది. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ గతిశీలతలను ప్రభావితం చేస్తున్నది. ఈ వ్యవస్థను ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ (ఒసి), వెనుకబడిన కులాలు (బిసి...
ఎంఎల్ఎలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్టులు: ఎంపి చామల
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా మారారని భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్కుమార్ రెడ్డి విమర్శించారు. బిఆర్ఎస్ మాజీ మంత్రులు కె. తారక రామారావు,...
రిజర్వేషన్లపై పరిమితి తొలగించలేమా?
ఇటీవల దేశంలో రిజర్వేషన్ పరిమితిపై చర్చ జరుగుతోంది. మరోవైపు రిజర్వేషన్లతో సమాజంలో ఒక విభజన రేఖ ఏర్పడుతుంది. నేడు వీటిని అట్టడుగు వర్గాలతోపాటు అగ్రకుల పేదలకు సైతం విస్తరించారు. తమ జనాభాకు మించి...