Home Search
హత్య - search results
If you're not happy with the results, please do another search
ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు
18 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు రీ ఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ...
కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్య
జలాశయంలో నీళ్ళు నిండి ఏళ్లు గడుస్తున్న నేటికి ఆ జలాశయం కోసం సర్వం కోల్పోయిన ముంపు బాధితుల గోసలు తీరడం లేదు.. దీంతో దిక్కు తోచని స్థితిలో ముంపు బాధితులు బలవన్మరణానికి పాల్పడుతున్న...
కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్య
అధికారుల తప్పిదమో, స్థానిక నేతల చేతివటమో మృతుడి కుటుంబానికి అందని ప్లాట్లు, ప్యాకేజీలు
గత మూడు నెలల కిందట అనిల్ తండ్రి గుండె పోటుతో మృతి
తండ్రి మరణంతో అన్ని తానై కుటుంబాన్నీ సాకుతున్న అనీల్...
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహం నీళ్లలో కనిపించడంతో పోలీసులు బయటకు తీశారు. మృతదేహం అడ్డగుట్టకు చెందిన సుష్మాదిగా గుర్తించారు. పోలీసులు...
అర్ధరాత్రి వృద్ధుడి దారుణ హత్య
అర్ధరాత్రి వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా, కందుకూరు పోలీస్టేషన్ పరిధిలోని పులిమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పసుపుల చిన్న జంగయ్య (...
ఇష్టం లేని పెళ్లిళ్ల కారణంగానే హత్యలు!
మేఘాలయ ‘హనీమూన్ మర్డర్’ కేసు ఇటీవల సంచలనం సృష్టించింది. ఇండోర్ కు చెందిన సోనమ్, రఘువంశీల వివాహం జరగ్గా.. ఆ పెండ్లి ఇష్టం లేకపోవడంతో ప్రియుడితో కలిసి సోనమ్ భర్తను హత్య చేసేందుకు...
పెళ్లికి ఒప్పుకోరనే భయంతో.. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య
భువనగిరి నగర శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి ఓ ప్రేమ జంట (Love Couple) ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నెమలికొండకు చెందిన మచ్చ...
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు ప్రజాప్రతినిధుల దారుణ హత్య
అమెరికాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం జరిగిన రాజకీయ ప్రేరేపిత కాల్పుల్లో మిన్నెసోటా హౌస్ మాజీ స్పీకర్ మెలిస్సా హోర్ట్మన్, ఆమె భర్త మరణించగా, రాష్ట్ర సెనేటర్ జాన్ హాఫ్మన్,...
పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రుల ఆత్మహత్యయత్నం.. పిల్లలు మృతి
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో దంపతులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వాళ్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవేంద్ర బైరాగి (36)...
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
మనతెలంగాణ/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో సైదాపురం గ్రామానికి చెందిన రవి (38) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....
టెన్త్ లో 554 మార్కులు… ప్రేమోన్మాది వేధింపులకు బాలిక ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మిట్టమీదిపల్లెలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాది వేధింపులకు గురి చేయడంతో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక పుట్టినరోజునే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు...
హనీమూన్ హత్య… మా చెల్లిని ఉరి తీయాలి: సోనమ్ సోదరుడు
భోపాల్: సోనమ్, ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని ఆమె సోదరుడు గోవింద్ తెలిపారు. తాను సోదరి చంపినట్టు తేలితే ఆమెను ఉరి తీయాలని స్పష్టం చేశారు. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని(29),...
రాజా రఘువంశీ హత్య కేసు..తన ప్రమేయాన్నిఅంగీకరించిన సోనమ్
మేఘాలయ లో హనీమూన్ సందర్భంగా రాజా రఘువంశీ హత్యలో తన పాత్రను అతడి భార్య సోనమ్ అంగీకరించిందని పోలీసువర్గాలు తెలిపాయి. వీరి వివాహం జరిగి సరిగ్గా నెల్లాళ్ల తర్వాత మేఘాలయ స్పెషల్ ఇన్విస్టిగేషన్...
పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో విద్యార్థిని తలపై బండ రాయితో కొట్టి.. హత్య
అమరావతి: విద్యార్థిని తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తీసుకరావడంతో ఆమెను అతడు హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామకృష్ణ...
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, ధర్మారం గ్రామానికి చెందిన అన్నవేణి తిరుపతి (36) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఈ నెల 5న క్రిమి సంహారక మందు తాగడంతో...
విద్యార్థిని హత్య ఘటన తీవ్రంగా కలచి వేసింది: లోకేష్
అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara lokesh) తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనపై...
దారుణం.. హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను హత్య చేయించిన భార్య..!
న్యూఢిల్లీ: భార్యతో కలిసి హనీమూన్ కు వచ్చిన ఇండోర్ వ్యక్తి మేఘాలయలో దారుణ హత్యకు గురైన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యనే భర్త హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆమెను...
రాజేంద్రనగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య
ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఫిజియోథెరపిస్ట్టులుగా వాచ్మెన్కు చెప్పి ఆ వృద్ధ దంపతుల ఇంట్లోకి వెళ్లిన దుర్మార్గులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలం సృష్టించిన ఈ సంఘటన రాజేంద్రనగర్...
కుషాయిగూడలో బాలికకు వేధింపులు… బాలుడు హత్య
కాప్రా: కూతురును వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు బాలుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జవహర్నగర్...
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మునిపల్లి మండలం గోపులారంలో మంగళవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో నివాసముంటున్న భార్యభర్తలు రమేశ్(38), అనిత(32) ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ కు పాల్పడ్డారు. దీంతో వారి ముగ్గురు...