Monday, April 29, 2024

అదానీ దర్యాప్తు పూర్తి చేయడానికి ఆరు నెలలు పొడిగింపు కోరిన సెబీ

- Advertisement -
- Advertisement -
అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిండని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది!

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ , ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీస్ చట్టాలు లేదా రెగ్యులేటరీ బహిర్గతం చేయడంలో సాధ్యమైన లోపాలపై విచారణను పూర్తి చేయడానికి సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆరు నెలల పొడిగింపును కోరింది.

లోతైన పరిశోధనలకు లిస్టెడ్, అన్‌లిస్టెడ్, ఆఫ్‌షోర్ ఎంటిటీస్‌కు సంబంధించిన లావాదేవీలను ఉటంకిస్తూ ‘సెబీ’ శనివారం తన అభ్యర్థనను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్టర్(హిండెన్‌బర్గ్) ఆరోపణలు చేశారు. ‘రాయిటర్స్’ పంపిన ప్రశ్నలకు అదానీ గ్రూప్ వెంటనే స్పందించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News