Thursday, September 18, 2025

ముంబయిలో అగ్నిప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని గోర్‌కోన్ ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.

Also Read: 80ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News