Saturday, July 27, 2024

కాజిపేట- విజయవాడ రూట్లలో పలు రైళ్లు రద్దు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాజిపేట- వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైను పనుల కారణంగా కాజీపేట- విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రేల్వే అధికారులు తెలిపారు. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్ -విజయవాడ ప్యాసింజర్ పుష్ పుల్ రైళ్లను ఈ నెల 10 నుంచి 18 వరకు, గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్ -విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 7న,10 నుంచి 18 వరకు, కాజీపేట- తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి రైళ్లను ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్- భద్రాచలం కాకతీయ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 6న, 10 నుంచి 18 వరకు, అలాగే ఆదిలాబాద్- తిరుపతి ఎక్స్ ప్ెస్ ను ఈ నెల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News