Friday, March 29, 2024

సూర్యకుమార్ యాదవ్ ఔట్… భారత్ 110/3

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాలో 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారీగా ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో భారత జట్టు పీకల్లో తు కష్టాలో పడింది. కెఎల్ రాహుల్ ఐదు పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రోహిత్ శర్మ 27 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లో శ్యామ్ కుర్రాన్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(43), హర్ధిక్ పాండ్యా (10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News