Thursday, May 9, 2024

టీమిండియాను వెంటాడుతున్న గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఒకరు తరువాత ఒకరు గాయపడి ఆటకు దూరమవుతున్నారు. భారత తుది జట్టు కూర్పు ఉత్కంఠ నెలకొంది. గాయంతో సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశం ఉంది. తేనె టీగల దాడిలో ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఇప్పటికే భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయపడి న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంలేదు.

Also Read: ‘ఇండియా’లో విభేదాలు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News