Sunday, July 13, 2025

రోహిత్ ఔట్…. భారత్ 107/1

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 31 ఓవర్లలో 107 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 373 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ 35 పరుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్‌లో లబుషింగేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్(55), ఛటేశ్వరా పుజారా(13) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News