Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 795 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 795 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,619 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 795 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 658 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,703 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 343 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 54 కేసులు నమోదయ్యాయి.

Telangana Reports 795 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News