Monday, June 16, 2025

కిషన్ రెడ్డి ఫామ్ హౌస్ లో చోరీ

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడులో ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో రెండు రోజుల క్రితం చోరీ జరిగింది. ఫామ్ హౌస్ సిబ్బంది రూ.50 వేలు, రూ.10 వేల విలువైన వాచ్ పోయిందని ఫిర్యాదు చేశారు. చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు.

Also Read: చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News