Tuesday, June 17, 2025

తిరుమలలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచు వల్ల శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలు మూసివేశారు. శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News