Sunday, June 15, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. తిరుమలలో నిన్న శ్రీవారిని 62,624 మంది భక్తులు దర్శించుకున్నారు. 32.638 మంది భక్తులు తిరుమలతో తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం రూ.2.96 కోట్ల వచ్చిందని టిటిడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News