Saturday, September 23, 2023

పరవాడ ఎన్‌టిపిసిలో ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: పరవాడ ఎన్‌టిపిసిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సింహాద్రి ఎన్‌టిపిసిలో ఎఫ్‌జిడి నిర్మాణ పనులు జరుగుతుండగా బెల్ట్ తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి నిర్మాణ కార్మికులు ఐదుగురు పడిపోయారు. దీనిలో ఇద్దరు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: రజనీ మానియా: జైలర్ చూసేందుకు చైన్నైకు వచ్చిన జపాన్ జంట(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News