Friday, April 26, 2024

‘తెలంగాణ బిడ్డలారా..’ అంటూ కెసిఆర్ జిల్లాల పర్యటనపై విజయశాంతి ట్వీట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిడ్డలారా.. ముఖ్యమంత్రి కెసిఆర్ మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కనపడుతారో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో… లేదా ఓటు ద్వారా వచ్చే ఎన్నికలల్ల సెలవిస్తమని చెప్తరో మీ విజ్ఞత! అంటూ బిజెపి నేత విజయశాంతి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనపై విజయశాంతి తనదైన రీతిలో స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News