Saturday, August 16, 2025

విజయవాడలో పెరుగుతున్న వరద…భయాందోళనకు గురవుతున్న జనం

- Advertisement -
- Advertisement -

విజయవాడ:  వరద అడుగు మేరకు మళ్లీ పెరిగింది. విజయవాడలోని సింగ్ నగర్, అజిత్ నగర్, వాంబే కాలనీ వాసులు భయాందోళన గుప్పిట్లో ఉన్నారు.  విజయవాడ ఇప్పటికే గత ఐదు రోజులుగా వరద నీటిలో బాధలు అనుభవిస్తున్నారు.  అక్కడ మృతుల సంఖ్య 47 కి పెరిగిందని సమాచారం. వరద నీటిలో కలిసిపోయిన డ్రైనేజీలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News