Friday, March 29, 2024

వికారాబాద్‌లో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: వికారాబాద్‌లో హెడ్‌కానిస్టేబుల్ స్వామి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ డిటిసిలో హెడ్ కానిస్టేబుల్‌గా నరసింహస్వామి పని చేస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహ స్వామి అనారోగ్య సమస్యలా? లేక కుటుంబ సమస్యల అనేది తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News