Monday, May 6, 2024

చాలా గ్యాప్ వచ్చింది.. ఇంటిదారి పట్టనున్న టీమిండియా!

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ తర్వాత టీమిండియాకు వారం రోజుల పాటు విశ్రాంతి దొరుకనుంది. దీంతో ఆటగాళ్లను రెండు లేదా మూడు రోజుల పాటు ఇంటికి పంపించాలనే ఆలోచనలో బిసిసిఐ పెద్దలు ఉన్నట్టు సమాచారం. తగినంత విశ్రాంతి లభిస్తే ఆటగాళ్లు ఫుల్ జోష్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఆటగాళ్లు ఇంటి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ప్రాక్టీస్ సెషన్స్‌ను ప్రారంభిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News