Sunday, September 14, 2025

రైతుల ముసుగులో వైసిపి రాళ్లదాడి : పార్థసారధి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎవరైనా రాని తొక్కి పడేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. పొదిలిలో వైసిపి నేతలు చేసిన ర్యాలీకి, వారి ప్రవర్తనకు ఏం సంబంధం లేదని అన్నారు. పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారని మండిపడ్డారు. వైసిపి కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలని సూచించారు. నిజంగా రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలని, వైసిపి ఎమ్మెల్యేలు పదవీకాంక్షతో అసెంబ్లీకి (Assembly tenure) ఎగ్గొట్టారని విమర్శించారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకసారి అసెంబ్లీకి వస్తే.. అప్పుడు కూడా ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని పార్థసారధి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News