Friday, April 26, 2024

సైబీరియాలో ఘోర అగ్ని ప్రమాదం.. 11మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

మాస్కో: సైబీరియా రీజియన్ ప్రిచులిమ్‌స్కి ఏరియాలోని ఓ ప్రైవేట్ సామిల్లులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందారు. ఇందులో పదిమంది ఉజ్బెకిస్తాన్ కార్మికులు ఉన్నారు. సామిల్లులో ఉన్న కలప నిల్వలు మంటలకు బూడిద అయ్యాయి. నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

11 workers dead after fire breaks out in Siberia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News