Thursday, September 18, 2025

1200 కేజీల గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.థేని జిల్లాలోని అండిపట్టి సమీపంలో రూ.3కోట్లు విలువ చేసే 1200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి చెన్నైకి ట్రక్కులో ఉప్పు చేపల బస్తాల మధ్య గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News