Wednesday, June 18, 2025

దేశంలో కొత్తగా 3.47 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

3.47 Lakh corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,47,254 కరోనా కేసులు నమోదుకాగా 703 మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.85 కోట్లకు చేరుకోగా 4,88,396 మంది మృతి చెందారు. ప్రస్తుతం 20,18,825 మంది చికిత్స తీసుకుంటుండగా 3.6 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 160 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9692కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News