Saturday, April 20, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

3 died in Road accicident

నారాయణపేట: మరికల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని తిలేర్ స్టేజి దగ్గర శనివారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇద్దరు ప్రమాద స్థలంలో మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News