Wednesday, April 24, 2024

తిరుచ్చి ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

220 gram Gold Seized in Shamshabad

చెన్నై: తిరుచ్చి ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని వద్ద 310 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు.

310 gram gold seized at Trichy Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News