Monday, May 20, 2024

దీపావళి పండుగలో ఘర్షణ…. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Deepavali festival

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం దీపావళి సందర్భంగా టపాసులు కాల్చుతున్నారు. దీంతో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇరువర్గాల వారు రాళ్లతో కొట్టుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన రాహుల్, సంజీవ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు దుర్మరణం చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News