Sunday, April 28, 2024

టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన వైసిపి నాయకులు

- Advertisement -
- Advertisement -

YCP Leaders attack on toll plaza employees

అమరావతి: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు వైసిపి నాయకులు రెచ్చిపోయారు. ఛార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో టోల్ గేట్ సిబ్బంది సత్యనారాయణ తలకు తీవ్రగాయమైంది. దాడి దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. టోల్ ప్లాజా యాజమాన్యం నక్కలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News