Tuesday, September 16, 2025

దేశంలో కొత్తగా 2.09 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

2.09 Corona positive cases in India

 

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2.09 లక్షల కేసులు నమోదుకాగా 959 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా తొలి కేసు నమోదై రెండు సంవత్సరాలు కావొస్తుంది. ప్రస్తుతం భారత్ మూడో వేవ్‌లో ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4.13 కోట్లకు చేరుకోగా 4.95 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 3.89 కోట్ల మంది కోలుకోగా 18.31 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News