Saturday, May 4, 2024

భారత్ లక్ష్యం 100 పరుగులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఉంచింది. హెన్రీచ్ క్లాసెన్ ఒక్కడే 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. మలాన్(15), మార్కో జాన్సెన్ (14) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కుల్దీప్ 4.1 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్, సిరాజ్, షాబాజ్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News