Monday, May 6, 2024

సూర్యకుమార్ ఔట్.. కష్టాల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

 

నెపియార్: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి టి20 సిరీస్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులకే వెనుదిరిగాడు. 161 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్(10), పంత్ (11), అయ్యర్(0) నిరాశపరిచారు. హర్ధిక్ పాండ్య(30) దీపక్ హుటా (9) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 9 ఓవర్లలో 75/4.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News