Friday, April 26, 2024

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: అల్లూరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చి లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News