Sunday, May 5, 2024

విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతమైన ధర్మపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News