Friday, May 10, 2024

కుప్పంలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఆగివున్న టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

Also Read: మధుర ఫలం సీతాఫలం..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News