Thursday, August 21, 2025

హనుమకొండలో టాటాఎస్ వాహనంలో చెలరేగిన మంటలు…

- Advertisement -
- Advertisement -

వరంగల్: హనుమకొండ జిల్లా కరుణాపురంలో జాతీయ రహదారిపై టాటాఎస్ వాహనంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల వ్యవధిలో టాటాఎస్ వాహనం నడిరోడ్డుపైనే దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News