Wednesday, May 15, 2024

ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు: భట్టి

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీవారి ఆశీస్సులు నిత్యం తెలుగు రాష్ట్రాలపై ఉండాలని తెలంగాణ మంత్రి భట్టి విక్కమార్క తెలిపారు. తిరుమల శ్రీవారిని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని ప్రశంసించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ నెరవేరుస్తామన్నారు. దేశంలో ఎవరూ ఉచిత కరెంట్ ఆలోచన చేయని రోజుల్లోనే వైఎస్ ఆర్ అమలు చేశారని ప్రశంసించారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెటెంట్ అని గొప్పగా భట్టి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సేవలందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News