Thursday, May 9, 2024

నల్లగొండలో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానిన స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News