Thursday, May 23, 2024

అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన భార్య ఉండగా, తన డాక్టరుతో కలిపి మెడికల్ కన్సల్టెషన్ కు రోజూ 15 నిమిషాలు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న వినతిని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం తిరస్కరించింది. స్పెషల్ జడ్జీ కావేరి బవేజా అవసరమైతే వైద్య చికిత్స అందించండి అని ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల కారణంగానే జుడీషియల్ కస్టడీలో ఉన్నానని అన్నందుకు కోర్టు ఆయనపై రూ. 75 వేల అపరాధం విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News