Thursday, September 18, 2025

ఉప్పల్ లో విషాదం.. ఓట్ వేయడానికి వచ్చి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ లో విషాదం నెలకొంది. ఓట్ వేయడానికి వచ్చిన ఓ మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయ లక్ష్మి అనే మహిళ.. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వచ్చి క్యూ లైన్ లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే పోలింగ్ సిబ్బంది.. మహిళను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. హార్ట్ ఎటాక్ తో మృతి చెందిందని డాక్టర్ నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేయనున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News