Home Search
ఉమాభారతి - search results
If you're not happy with the results, please do another search
ఉమాభారతి హిమాలయాల ప్రయాణం
భోపాల్ : ఫైర్బ్రాండ్ నాయకురాలు ఉమా భారతి ఇక తాను హిమాలయాలకు వెళ్లుతున్నట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రెండు దశాబ్దాల పాటు ఉమాభారతి తమ ప్రాబల్యం చాటుకున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర...
ఉమాభారతిని మరిచిన బిజెపి
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 40 మంది ప్రముఖ ప్రచారకర్తల పేర్లతో బిజెపి శుక్రవారం ఓ జాబితా విడుదల చేసింది. ఈ స్టార్ కంపైనర్ల లిస్టులో ప్రధాని మోడీ, అమిత్ షా,...
85 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటా : ఉమాభారతి
భోపాల్ : చాలా కాలంగా రాజకీయాల్లో పనిచేస్తున్నానని, ఐదేళ్లు విరామం తీసుకోవాలనుకుని ఎన్నికల్లో పోటీ చేయలేదు తప్ప రాజకీయాల నుంచి తప్పుకోలేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి అన్నారు....
రాజకీయ సన్యాసం తీసుకోలేదు..ఎన్నికల్లో పోటీ చేస్తా: ఉమాభారతి
భోపాల్ఐ తాను రాజకీయ సన్యాసం తీసుకోలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు.
ఇటీవల మధ్యప్రదేశ్లోని ముందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన సాగర్...
బిజెపి నేతలపై ఉమాభారతి గుస్సా
భోపాల్: బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం జెండా ఊపి ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్రకు తనను ఆహ్వానించకపోవడం పట్ల మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు ఉమా భారతి అసంతృప్తి...
పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తాం
బిఆర్ఎస్ ఉద్యమకారులను గౌరవిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: బిజెపి నేత రఘనందన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్టా నీటిలో 299 టిఎంసీలకు ఒప్పందం చేసుకుందని గత ప్రభుత్వమేనని, ఒకవేళ కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం...
బిజెపిపై ఉమా భారతి ధ్వజం!
కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా...
రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు
భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్ హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత...
జాప్యం కేంద్రానిదే
రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణ జలాల సమస్యను అప్పటి మంత్రి ఉమాభారతితో చర్చించాం
గడిచిన ఏడేళ్లలో కేంద్రం ఒక్కసారైనా స్పందించి తగు
నిర్ణయం తీసుకోలేదు, మాకు కావాల్సింది కృష్ణ జలాల్లో
న్యాయమైన వాటా మాత్రమే...
మీరు మార్చుకుంటే నేనూ నా భాషను మార్చుకుంటా
దిగ్విజయ్పై ఉమాభారతి ఎదురుదాడి
భోపాల్: ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోయడానికేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి సీనయర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతి తన భాషను మెరుగుపరుచుకుంటానని, మీరు కూడా...
దిగ్విజయ్సింగ్కు ఆయన నాలుకే శత్రువు
బిజెపి నాయకురాలు ఉమాభారతి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్కు ఆయన నాలుకే శత్రువని బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సిఎం ఉమాభారతి అన్నారు. పుస్తకాలు బాగా చదివే దిగ్విజయ్కి ఎంతో నాలెడ్జ్ ఉన్నదని,...
అరుదైన లక్షణం
కొన్ని సందర్భాల్లోనైనా, ఒకరిద్దరైనా పార్టీలకతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించడం భరించరాని ఉక్కపోతలో చల్లని గాలి వీచినట్టుటుంది. ఊహించని చోటి నుంచి మానవతా స్పందనలు రావడం ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీషా...
సంపాదకీయం: నిర్దోషులు
కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
ప్రత్యేక కోర్టు తీర్పుపై మాధవ్ గాడ్బోలే దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్ర నాయకులు ఎల్కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తనను దిగ్భ్రాంతికి...
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
కోర్టుకు హాజరు కానున్న బిజెపి సీనియర్ నేతలు
ఎల్కె అద్వానీ, మురళీమనోహర్జోషి
లఖ్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనున్నది. ఈ కేసులోని...
మాజీ మంత్రి రమాకాంత్ తివారీ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రామకాంత్ తివారీ అనారోగ్యంతో గురువారం సాయంత్రం చక్ఘాట్లోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన నాలుగుసార్లు టియోంతర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. ఉమాభారతి...
అయోధ్యలో ఉద్రిక్తత
ఐఎస్ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం
రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్
ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం
న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో...
ఆగస్టు 31నాటికి బాబ్రీ విధ్వంసం తుది తీర్పు
లక్నో సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
నిందితులుగా అద్వానీ, సింఘాల్, జోషి తదితర ప్రముఖులు
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్...