Wednesday, July 2, 2025
Home Search

ఒప్పో - search results

If you're not happy with the results, please do another search

ఒప్పో నుంచి అత్యంత పలుచని ఫోల్డబుల్ ఫోన్

ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఫోల్డబుల్ ఫోన్‌ను ఒప్పో లాంచ్ చేసింది. దీని పేరు ‘ఒప్పో ఫైండ్ ఎన్ 5’. దీని మందం (ముడిచినప్పుడు) 8.93 మిల్లీమీటర్లు మాత్రమే. 2024 విడుదలై అత్యంత పలుచని...
Oppo India

స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల సేవలో టాప్ లో నిలిచిన ‘ఒప్పో ఇండియా’

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా వినియోగదారుల సేవలో ముందుంది. ఆప్టర్ సేల్స్ సర్వీసెస్ లో వినియోగదారులకు ఎంతో చేరువైంది. నేడు మొబైల్ ఫోన్లు కేవలం ఓ డివైస్ మాత్రమే...
Oppo F23 Ultimate Battery with 5G

ఒప్పో ఎఫ్23 5జితో అల్టిమేట్ బ్యాటరీ

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒ ప్పో సరికొత్త ఒప్పో ఎఫ్23 5జి మోడల్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.24,999గా నిర్ణయించగా, ఒప్పొ స్టోర్, అమెజాన్‌లో, ఇతర...
Oppo to Invest $60 million in India

భారత్‌లో ఒప్పో భారీ పెట్టుబడులు..

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత్‌లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జి సేవలపై దృష్టిపెట్టడంతో పాటుగా ఎగుమతి సామర్థం పెంపు కోసం రాబోయే అయిదేళ్లలో రూ.475 కోట్లు వెచ్చించనుంది. భారత్‌లో...
Oppo Sets Up New Lab In Hyderabad To Improve Battery Life

ఒప్పో ఇండియా కొత్త ల్యాబ్

  న్యూఢిల్లీ: స్థానికంగా, అంతర్జాతీయంగా ఆవిష్కరణలు పెంచేందుకు భారత్‌లో ప్రొడక్ట్ అభివృద్ధి వ్యవస్థ నిర్మించనున్నట్టు ఒప్పో ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డి సెంటర్‌లో ప్రత్యేకమైన పవర్ అండ్ పర్ఫామెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు...

కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్ విద్యార్థులకు రూ. 19 లక్షల వార్షిక ప్యాకేజీ

హైదరాబాద్ 2025: కెఎల్‌ఈఎఫ్ (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) డీమ్డ్ టు బి యూనివర్సిటీ, హైదరాబాద్, 2026 తరగతి నుండి తమ విద్యార్థులు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు (ఎంఎన్ సి లు) సహా...

కులగణనలో తప్పుంటే చూపించండి

విపక్షనేతలకు సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ తప్పుడు ప్రచారం చేయొద్దు బట్ట కాల్చి మీదేయడం సరైన పద్ధతి కాదు కులగణనను నిర్వీర్యం చేసేందుకు బిఆర్‌ఎస్, బిజెపి కుట్రలు కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌లు జనాభా లెక్కల్లోనే లేరు కష్టపడి కులగణన చేసినా నన్ను విలన్ చేస్తున్నారు కులగణనను విస్తృతంగా ప్రజల్లోకి...
Phones

టెక్ ప్రియులకి గుడ్ న్యూస్..త్వరలో రిలీజ్ కానున్న మొబైల్స్ ఇవే..

కొన్ని రోజుల్లో 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. టెక్నాలజీ పరంగా చూస్తే ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే మార్కెట్లో అనేక రకాల కంపెనీల ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ రీలీజ్ అయినవి....

సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ కట్టడి చేయాల్సిందే: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై అశ్లీల, అసభ్యకర పోస్టులను కట్టడి చేసేందుకు ప్రస్తుత చట్టాలను మరింత కఠినం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ్‌వ్ తెలిపారు....

సగం ధరకే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు..

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. దీపావళి పండుగ కొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఈ క్రమంలో ప్రజలు పండుగరోజుల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయాలనుకుంటారు. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుండి చాలా...
Design Vanguard 2024 organized by Voxen in Hyderabad

హైదరాబాద్ లో డిజైన్ వాన్‌గార్డ్ 2024ను నిర్వహించిన వోక్స్‌సెన్

హైదరాబాద్: నూతన యుగపు డిజైన్ ఎక్సలెన్స్‌ను వేడుక చేసుకుంటూ, ఈ రంగంలో వర్ధమాన ప్రతిభావంతులకు తమ పనితనాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన వేదికను అందజేస్తూ వోక్స్‌సెన్ యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరపు మొదటి డిజైన్ షో...

మొబైల్ ఫోన్ల చోరీ అంతర్జాతీయ ముఠా అరెస్టు

మొబైల్ ఫోన్లను చోరీ చేసి ఇతర ఇతర దేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని...
IT sector

సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం

1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....
Food shortage

సౌత్ సమస్యలు పట్టని వెస్ట్

కొవిడ్ మహమ్మారి, అధిక రుణ సేవలు, ఇంధన ధరలతో పాటు వారి జీవితాలను నాశనం చేస్తున్న వాతావరణ సంక్షో భం, కరువులు, పేదరికం, ఆహార కొరతలతో సతమతమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు...
BoAt

85 శాతం పెరిగిన భారత టిడబ్ల్యుఎస్ ఎగుమతి!

న్యూఢిల్లీ: భారత దేశపు టిడబ్ల్యుఎస్ (ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్) ఎగుమతి 2022లో 85 శాతం(సంవత్సరానికి) వృద్ధిని నమోదు చేశాయి. ‘బోట్’ కంపెనీ వరుసగా మూడోసారి మార్కెట్‌లో అగ్రగామిగా ఉందని మంగళవారం తాజా...

బంధువులు కావడంతో ప్రేమజంట ఆత్మహత్య…

  మన తెలంగాణ/ విశాఖపట్నం న్యూస్: ప్రేమ జంట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన దామోదర్(20), ఆదపాక సంతోషి(17)...
Alam gang robbery in Bajaj electronic showroom

బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ

మేడ్చల్: ఇసిఐఎల్ ప్రాంతం కుషాయిగూడలోని బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ చేసిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గత నెల 21న షోరూమ్ లో దోపిడీ జరిగిందని, పక్కా...
15% customs duty on import of mobile phone displays

మొబైల్ ఫోన్ డిస్‌ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ డిస్‌ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం (బిసిడి) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తెలిపింది. మొబైల్ ఫోన్‌ల డిస్‌ప్లేలపై 10శాతం కస్టమ్స్ సుంకం ఉండగా,...
ED Raids on Vivo in 40 Locations

వివోపై ఇడి దాడులు

వివోపై ఇడి దాడులు మనీలాండరింగ్ కేసులో 44 ప్రాంతాల్లో సోదాలు న్యూఢిల్లీ: చైనా కంపెనీ వివోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. సుమారు 44 ప్రాంతాల్లో ఈ కంపెనీకి చెందిన ప్రాంగణాల్లో ఇడి...
Asaduddin Owaisi

మోడీజీ మీ మిత్రుడు అబ్బాస్‌ను అడగండి

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు...

Latest News