Home Search
కరోనా మహామ్మారి - search results
If you're not happy with the results, please do another search
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
దేశంలో మరో 4వేల కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 4,510 మందికి కరోనా వైరస్ సోకిందని, వైరస్ బారినపడి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర...
భారత్ లో కొత్తగా 5,664 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా, 5,664 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్...
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 12,608 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 12,608 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 16,251 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి కోలుకున్నారు....
దడ పుట్టిస్తున్న మహామ్మారి….
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 500లకుపైగా పాజిటివ్ కేసులు
మలేరియా, డెంగ్యూ, కరోనాతో ఆరోగ్య కేంద్రాలు రద్దీ
పరీక్షల కోసం బస్తీదవఖానలు, పీహెచ్ల వద్ద రోగులు క్యూ
భారీ వర్షాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వైద్యులు...
దేశంలో కొత్తగా 16,906 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 45 మంది బాధితులు కరోనా మహామ్మారి బారిన...
ఎపిలో కరోనా తగ్గుముఖం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. వేల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్న క్రమంలో కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 49,568 మందికి...
కరోనా పడగనీడలో….‘వకీల్సాబ్’
గ్రేటర్లో 120 థియేటర్లలో రేపు విడుదల
యేడాది తరువాత పెద్దహీరో సినిమా
ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులు బారులు
వారం రోజులు థియేటర్లన్నీ హౌస్ఫుల్... సీట్ల మధ్య గ్యాప్ లేకుండా విక్రయాలు
పవన్కల్యాణ్ అభిమానులను కట్టడిచేసేదెవరు
నిబంధనలు పాటించకపోతే కరోనా...
కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే
50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు...
కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం
1082కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
జిహెచ్ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు
వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...
కరోనా మరణాల్లో యాభై దాటిన వారే అధికం
అప్పుడే పుట్టిన శిశువు, ఏడాది బాబుని బలితీసుకున్న మహామ్మారి
మరణించిన 25 మందిలో 18 మంది మర్కజ్లింక్ వారే
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు రాష్ట్రంలో సంభవించిన కరోనా మరణాల్లో యభై వయస్సు దాటిన...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
ఇంటర్లో మళ్లీ పూర్తిస్థాయి సిలబస్
హైదరాబాద్ : ఇంటర్మీడియట్లో మళ్లీ పూర్తిస్థాయి సిలబస్ వర్తింపజేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కరోనా మహామ్మారి వల్ల రెండేళ్లుగా 30 శాతం సిలబస్ ను తొలగించిన ఇంటర్ బోర్డు, 70...
మళ్లీ క్వారంటైన్ సెంటర్లు
హైదరాబాద్లోని ఆసుపత్రులను సందర్శించిన కలెక్టర్ శ్వేతా మహంతి
హైదరాబాద్ : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో...
నేచర్క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రులను సందర్శించిన కలెక్టర్
హైదరాబాద్: జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి నగరంలోని నేచర్ క్యూర్, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులను శనివారం సందర్శించారు. ఆసుపత్రుల్లో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు గురించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో...
కొవిడ్ వారియర్స్కు సైన్యం సలాం
నేడు గాంధీ ఆసుపత్రిపై ఐఎఎఫ్ హెలికాప్టర్లతో పూలవర్షం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్కు ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ కొడుతోంది. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్...
రూ.50వేల కోట్ల ప్యాకేజీ
రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్బిఐ(భారతీయ రిజర్వు...
కోవిడ్-19 సమాచారం తెలుసుకునేందుకు వాట్సాప్ చాట్ బాట్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం 9000658658 నెంబర్పై ‘టిఎస్ గవర్నమెంట్ కోవిడ్ ఇన్ఫో’ పేరిట వాట్సాప్ చాట్ బాట్ను సోమవారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పౌరులకు...
వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి
వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోజువారీ పనులు లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించి ఆదుకోవాలని...