Home Search
కరోనా మహామ్మారి - search results
If you're not happy with the results, please do another search
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
దేశంలో మరో 4వేల కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 4,510 మందికి కరోనా వైరస్ సోకిందని, వైరస్ బారినపడి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర...
భారత్ లో కొత్తగా 5,664 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా, 5,664 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్...
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 12,608 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 12,608 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 16,251 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి కోలుకున్నారు....
దడ పుట్టిస్తున్న మహామ్మారి….
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 500లకుపైగా పాజిటివ్ కేసులు
మలేరియా, డెంగ్యూ, కరోనాతో ఆరోగ్య కేంద్రాలు రద్దీ
పరీక్షల కోసం బస్తీదవఖానలు, పీహెచ్ల వద్ద రోగులు క్యూ
భారీ వర్షాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వైద్యులు...
దేశంలో కొత్తగా 16,906 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 45 మంది బాధితులు కరోనా మహామ్మారి బారిన...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
ఇంటర్లో మళ్లీ పూర్తిస్థాయి సిలబస్
హైదరాబాద్ : ఇంటర్మీడియట్లో మళ్లీ పూర్తిస్థాయి సిలబస్ వర్తింపజేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కరోనా మహామ్మారి వల్ల రెండేళ్లుగా 30 శాతం సిలబస్ ను తొలగించిన ఇంటర్ బోర్డు, 70...