Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి "గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్" అనే దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని బ్రెజిల్ ప్రదానం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం...
ప్రధాని మోడీకి ఘనా అత్యున్నత పౌర పురస్కారం
భారత ప్రధాని మోడీకి ఘనా దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందించారు. ఘనా దేశపు నక్షత్ర స్థాయి గౌరవ హోదాను ప్రధాని మోడీ విశిష్ట రాజనీతిజ్ఞత , ప్రపంచ స్థాయిలో ఆయన నాయకత్వానికి...
ప్రధాని మోడీకి ‘ ధర్మచక్రవర్తి’ బిరుదు
విజ్ఞాన్భవన్లో జరిగిన సభ నేపథ్యంలోనే జైన అత్యున్నత మండలి ప్రధాని మోడీకి ధర్మ చక్రవర్తి పురస్కారం అందించారు. ధర్మనిబద్ధతత పాటించే పాలకులకు , ధర్మ పరిరక్షణ సంకల్పం కల్గిన వారికి ఈ బిరుదు...
ప్రధాని మోడీ దౌత్యచాతుర్యం
కొన్ని నెలల నిశ్శబ్దం తరువాత ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో జి7 దేశాల సదస్సులో తన దౌత్య చాకచక్యాన్ని ప్రదర్శించి భారత్కు అనుకూలంగా రెండు అంశాలను తిరిగి సరిచేయగలిగారు. మొదటిది భారత్ పాకిస్తాన్...
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి అమానుషం: ప్రధాని మోడీ
తమ దేశపు పొరుగుదేశం (పాకిస్థాన్) ఉగ్రవాద జన్మస్థలం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఉగ్రవాద సవాళ్ల పట్ల నిర్లక్షం వహిస్తే, అది మానవతకు ద్రోహం చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాద...
ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
నికోసియా (సైప్రస్): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం (జూన్ 16)న సైప్రస్లో అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్...
సైప్రస్కు చేరిన ప్రధాని మోడీ
ఉగ్రవాదంపై పోరులో చేయూత
పరస్పర సహకారం దిశలో పర్యటన
సాదర స్వాగతం పలికిన ప్రెసిడెంట్
రెండు రోజుల పర్యటనలో కీలక విషయాలు
తరువాతి దశలో కెనడా జి 7 సదస్సుకు హాజరు
నికోసియా : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం...
జీ 7 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారని కేంద విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. ఈ...
మృత్యుంజయుడితో మాట్లాడిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలతో బయట పడిన వ్యక్తిని ప్రధాని మోడీ కలిశారు. విమాన ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ప్రధాని శుక్రవారం అహ్మదాబాద్ కు వెళ్లారు....
297కు చేరిన విమాన మృతుల సంఖ్య.. ఘటనాస్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 297కు పెరిగింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా నిర్ధారించబడింది. ఒక్క ప్రయాణీకుడు మాత్రమే ఈ విషాదం నుండి...
కెనడాలో జి7 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ
ఈ నెల కెనడాలో జరుగనున్న జి7 సదస్సుకు హాజరు కాబోతున్నారు ప్రధాని మోడీ. అంతేకాక కెనడాకు కొత్తగా ఎన్నికైన మార్క్ కార్నీతో కూడా సమావేశం కానున్నారు. కననాస్కిలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం...
బెంగళూరు తొక్కిసలాట: పెరుగుతున్న మరణాలు.. ప్రధాని మోడీ తీవ్ర విచారం
ఆర్సీబి విజయోత్సవ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర...
ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీన సంచలన కామెంట్స్
భోపాల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్...
భారత్ ఉగ్రవాదాన్ని సహించదు: ప్రధాని మోడీ
భోపాల్: సాంప్రదాయకంగా వైవాహిక నిబద్ధతకు చిహ్నంగా ఉన్న సిందూర్ నేడు నారీ శక్తి (మహిళా శక్తి), జాతీయ శౌర్యానికి చిహ్నంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం భోపాల్లో ప్రముఖ రాణి,...
ఉగ్రమూకను మట్టిలో కలిపేశాం : ప్రధాని మోడీ
పహల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్రశిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బీహార్ వచ్చినట్టు ప్రధాని మోడీ తెలిపారు. నాడు ఉగ్రవాదులను ఊహించని విధంగా శిక్షిస్తానని...
పాట్నాలో ప్రధాని మోడీ మెగా రోడ్ షో
బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ మెగా రోడ్షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి నిలుచున్నారు. వారంతా వాహనంలో ఉన్న మోడీని స్వాగతించారు. పాట్నా...
నాడు పటేల్ మాటలు విని ఉంటే..పహల్గా దాడి జరిగేది కాదు: ప్రధాని మోడీ
దేశ తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే భారత్లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని, ప్రధాని మోడే పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్కు...
భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును ఏరేస్తాం: ప్రధాని మోడీ
గాంధీనగర్: భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును ఏరేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోడీ గాంధీనగర్లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మా మందిర్లో రూ.5,536 కోట్ల విలువైన...
భారత సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సైన్యానికి దేశం మొత్తం వందనం, అభివందనం చేస్తోందన్నారు. సైన్యం సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్...
ఇవాళ ఎన్డీఏ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మీటింగ్..
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్లో ఆదివారం ఈ ఉన్నత స్థాయి సమావేశం...