Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
భవనం కూలిన ఘటనలో 11కి పెరిగిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం 11కు పెరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు అధికారులు...
కలిసిన కశ్మీర్ పార్టీలు
నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్కు...
కాంగ్రెస్కు తిరుగుబాట్లు కొత్తేమీకాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్కు సంక్షోభాలు అసాధారణమేమీ కాదు. అంతకు మించి కొత్తేం కాదు. గతంలోనూ పార్టీలో అనేక సార్లు అసమ్మతులు, నిట్టనిలువు లేదా పాక్షిక చీలికలు తలెత్తాయి. అయితే ఈసారి తలెత్తిన సంక్షోభం విభిన్నం...
రాష్ట్రంలో రికవరీ రేటు బాగుంది
ఎప్పటికప్పుడు కేంద్రం సంప్రదింపులు
ప్లాస్మా చికిత్సపై అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ శాతం బాగానే ఉందని, అయితే టెస్టుల...
ధోనీ రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ ట్వీట్
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్కు గురిచేసిందన్నాడు. మరికొన్నేళ్ల పాటు ధోనీ...
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి
ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం
రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
వన్ నేషన్.. వన్ ఎగ్జామ్
ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి అర్హత పరీక్ష
కొత్తగా జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్ఆర్ఎ)
ఒక సారి అర్హత సాధిస్తే మూడేళ్లు చెల్లుబాటు, ఏడాదికి రెండు సార్లు
‘సెట్’ నిర్వహణ, దీనితోనే గ్రూప్బి, సి ఉద్యోగ నియామకాలు
తొలిదశలో దేశ...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
కరోనా యోధులు నిజమైన హీరోలు
దేశం సర్వదా రుణపడి ఉంటుంది
గల్వాన్ అమర సైనికులకు జాతిపక్షాన నివాళి
2020 సంవత్సరం సవాళ్లు తేవడంతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పింది
పంద్రాగస్టు సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రసంగం
న్యూఢిల్లీ : కరోనా...
ఫేస్లెస్ అసెస్మెంట్తో పారదర్శకత పెరుగుతుంది..
ఫేస్లెస్ అసెస్మెంట్తో పారదర్శకత పెరుగుతుంది..
పన్ను పరిపాలన చరిత్రలో ఇది ముఖ్యమైన రోజు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఫేస్లెస్ టాక్స్ అసెస్మెంట్(ముఖాముఖి లేకుండా పన్ను పరిశీలన), అప్పీల్తో పన్ను చెల్లింపుదారులకు ఫిర్యాదుల భారం తగ్గనుందని...
రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడికి కరోనా
న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ కు కరోనా వైరస్ సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ తెలింది. నృత్య గోపాల్...
ముందుచూపు వైద్యం
వైద్యరంగంలో భవిష్యత్తులో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విజనరీతో ఆలోచించాలి
దేశంలో వైద్యసదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది
ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలి
రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం
వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం
ఐసిఎంఆర్, కేంద్ర బృందాల...
కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది
కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది
ఆర్థికంగా పుంజుకుంటున్న దశలో కరోనా దెబ్బతీసింది
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయం
న్యూఢిల్లీ: ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం...
101 దిగుమతులపై నిషేధం
101 దిగుమతులపై నిషేధం
రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు ఆత్మనిర్భర్ భారత్
లక్షం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రక్షణరంగంలో స్వదేశీకి కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా 101 రక్షణ ఉత్పత్తుల...
రైతాంగానికి శుభవార్త.. పిఎం కిసాన్ పథకం బకాయిలు విడుదల
రైతాంగానికి శుభవార్త.. పిఎం కిసాన్ పథకం బకాయిలు విడుదల
మొత్తం రూ 17వేల కోట్లు పంపిణీ
నేరుగా ఎనిమిది కోట్ల మంది రైతులకు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పిఎం కిసాన్ పథకం బకాయిలను ప్రధాని నరేంద్ర మోడీ...
ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం
అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు...
చైనా చొరబాటు నిజమేనట!
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల...
వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ
ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు
పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు
రామమయం అయిన అయోధ్య
అయోధ్య: దేశం...
భారీ పేలుడుకు దద్దరిల్లిన లెబనాన్ (వీడియో)
బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్ లోని నౌకశ్రయం దగ్గర రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. పోర్టులో అమ్మోనియం నైట్రేట్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బీరుట్ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఆ...
అయోధ్యలో ఉద్రిక్తత
ఐఎస్ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం
రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్
ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం
న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో...