Saturday, May 18, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
All India Speakers' Conference in Gujarat from today

గుజరాత్‌లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం

  ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్‌పర్సన్లు గాంధీనగర్: లోక్‌సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
First Woman Prime Minister indira gandhi jayanti 2020

సంక్షేమ పథకాల సారథి ఇందిరా

పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
Tejashwi Yadav Comments on Nitish Kumar

సిఎం కుర్చీలో ఎవరున్నా.. ప్రజల గుండెల్లో మేమే ఉన్నాం

పాట్నా: బీహార్ పీఠంపై నితీశ్ కుమార్ కూర్చున్నా ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్‌జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభా పక్ష...
Shipping Ministry name changed to Ministry of Port

షిప్పింగ్ మంత్రిత్వశాఖ పేరు మార్పు

నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం న్యూఢిల్లీ: నౌకాయన మంత్రిత్వశాఖ పేరును రేవులు, నౌకాయన, జలమార్గాల మంత్రిత్వశాఖగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు కేంద్రం...
Violinist T N Krishnan passess away at 92

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...
Defeated two princes in UP polls says PM Modi

అక్కడ పట్టిన గతే ఇక్కడా పడుతుంది

సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్‌పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు పాట్నా: బీహార్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ...
Corona Danger Bells in Greater Hyderabad

అన్‌లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు

అన్‌లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు నవంబర్ నెలకూ అవే వర్తిస్తాయని ప్రకటించిన కేంద్రం ఆ మూడు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచన న్యూఢిల్లీ: గత నెలప్రకటించిన అన్‌లాక్ 5.0 నిబంధనలనే కేంద్రం మరో నెల పొడిగించింది. అక్టోబర్...
Population Control in India

జనాభా నియంత్రణే శరణ్యం

ప్రతి సంవత్సరం ప్రపంచంలో 135 మిలియన్ల పిల్లలు పుడతారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఏ...
PM Modi to Address the Nation

టేకిటీజీ పాలసీ వద్దు

న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...

బిజెపికి కీలకం బీహార్

ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్‌డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...

యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం

  ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన ఎఫ్‌ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల 17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
Khushboo sundar joins the BJP

బిజెపి గూటికి ఖుష్బూ

  కాంగ్రెస్‌ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా,...
Rahul attacks Centre over non-bulletproof vehicles

సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనాలా?

కేంద్రంపై రాహుల్ ఆగ్రహం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించడానికి రూ. 8,400 కోట్లు వెచ్చించి విమానాన్ని కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం సైనికులకు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనాలను సమకూర్చడంపై కాంగ్రెస్...

జి.ఎస్.టి పేచీ

                   రాష్ట్రాలకు జి.ఎస్.టి (వస్తు, సేవల పన్ను) పరిహార విత్తం బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న ఏకపక్ష, మొండి వైఖరి...

ఎల్‌జెపి నిర్ణయం

  ఒక్కొక్కప్పుడు గడ్డిపోచ కూడా గణనీయమైన శక్తి అవుతుందనడానికి బీహార్‌లో ప్రస్తుతం లోక్‌జన శక్తి పార్టీ (ఎల్‌జెపి) సృష్టిస్తున్న సంచలనమే నిదర్శనం. జెడియు నుంచి దూరమై ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని...
atal tunnel is dedicated to soldiers Says Rajnath

అటల్ టెన్నెల్‌ సైనికుల‌కే అంకితం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో నిర్మించిన అటల్ సొరంగమార్గం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని కేంద్ర‌ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పిర్ పంజల్ పర్వత శ్రేణుల్లో మనాలి నుంచి...
Sonia gandhi said Farmers succeed on Agri bills

రైతులు విజయం సాధిస్తారు

  గాంధీ చూపిన బాటలో రైతులు ఆందోళన చేస్తున్నారు అగ్రి ఆందోళనలపై వీడియో సందేశంలో సోనియా గాంధీ న్యూఢిల్లీ : మహాత్మాగాంధీకి రైతులు, కూలీలు, కార్మికులు అంటే ఎంతో సానుభూతి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
CM KCR wishes to President Kovind on his birthday

రాష్ట్రపతికి సిఎం కెసిఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సర్కార్, ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ...
Sale of 25% stake in LIC

ఎల్‌ఐసిలో 25 శాతం వాటా విక్రయం

బడ్జెట్ అంతరాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పార్లమెంట్ చట్టం సవరణ తేనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర రంగం సిద్ధం చేసుకుంటోంది. దేశంలో అతిపెద్ద బీమా...

ఆన్‌లాక్ 5.0: తెరుచుకోనున్న థియేటర్లు..!

తెరుచుకోనున్న థియేటర్లు సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు ఇక ‘మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు’ మరికొన్ని వారాలు ప్రాథమిక తరగతులు బంద్ పండగల సీజన్ నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఉండే అవకాశం నేడో రేపో ఆన్‌లాక్ 5.0 ప్రకటించనున్న కేంద్రం న్యూఢిల్లీ:...

Latest News