Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
భారత ప్రముఖులపై చైనా నిఘా..
భారత ప్రముఖులపై చైనా నిఘా
10 వేల మంది వ్యక్తుల సమాచారం సేకరణ
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన డేటా సంస్థ జెన్హువా భారత దేశంలోని పదివేల మందితోపాటు సంస్థల...
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
పివికి భారతరత్న ఎప్పుడిస్తారు?
1921 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా లక్నెపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించి, స్వామి రామానంద తీర్ధ శిష్యరికంలో రాజకీయాలు నేర్చుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, ముప్ఫయి ఆరు సంవత్సరాల ప్రాయంలో శాసనసభ్యునిగా...
చైనాతో చర్చల ఫలితాలు ఏమిటో చెప్పాలి
ప్రధాని, రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లడఖ్లో సరిహద్దు వివాదంపై చైనాతో జరుపుతున్న చర్చల వివరాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
జమ్మూ కశ్మీరు అధికార భాషల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీరులో ప్రస్తుతం అధికార భాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్తోపాటు కశ్మీరీ, డోగ్రి, హిందీ భాషలను కూడా చేరుస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది....
సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ,...
ఆడపిల్ల పెళ్లి వయసు
ఆడ పిల్లల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచే యోచన ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత ఈ విషయంలో అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి....
జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్చంద్దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ...
కాంగ్రెస్లో సంక్షోభం కొత్త కాదు..
జాతీయ కాంగ్రెస్ పార్టీలో తాజా కలకలం ఇప్పుడు కొత్తేమీకాదు. 135 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ సంక్షోభాలు వంటివి ఎన్నో ఉన్నాయి. నెహ్రూ నుంచి పివి నర్సింహారావు వరకు...
భవనం కూలిన ఘటనలో 11కి పెరిగిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం 11కు పెరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు అధికారులు...
కలిసిన కశ్మీర్ పార్టీలు
నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్కు...
కాంగ్రెస్కు తిరుగుబాట్లు కొత్తేమీకాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్కు సంక్షోభాలు అసాధారణమేమీ కాదు. అంతకు మించి కొత్తేం కాదు. గతంలోనూ పార్టీలో అనేక సార్లు అసమ్మతులు, నిట్టనిలువు లేదా పాక్షిక చీలికలు తలెత్తాయి. అయితే ఈసారి తలెత్తిన సంక్షోభం విభిన్నం...
రాష్ట్రంలో రికవరీ రేటు బాగుంది
ఎప్పటికప్పుడు కేంద్రం సంప్రదింపులు
ప్లాస్మా చికిత్సపై అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ శాతం బాగానే ఉందని, అయితే టెస్టుల...
ధోనీ రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ ట్వీట్
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్కు గురిచేసిందన్నాడు. మరికొన్నేళ్ల పాటు ధోనీ...
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి
ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం
రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
వన్ నేషన్.. వన్ ఎగ్జామ్
ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి అర్హత పరీక్ష
కొత్తగా జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్ఆర్ఎ)
ఒక సారి అర్హత సాధిస్తే మూడేళ్లు చెల్లుబాటు, ఏడాదికి రెండు సార్లు
‘సెట్’ నిర్వహణ, దీనితోనే గ్రూప్బి, సి ఉద్యోగ నియామకాలు
తొలిదశలో దేశ...
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
కరోనా యోధులు నిజమైన హీరోలు
దేశం సర్వదా రుణపడి ఉంటుంది
గల్వాన్ అమర సైనికులకు జాతిపక్షాన నివాళి
2020 సంవత్సరం సవాళ్లు తేవడంతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పింది
పంద్రాగస్టు సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రసంగం
న్యూఢిల్లీ : కరోనా...