Sunday, May 5, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Lockdown

లాక్ డౌన్ పొడిగించిన పంజాబ్.. మే 1వరకు కర్ఫ్యూ కొనసాగింపు..

  ఛండీఘర్: మహమ్మారి కరోనా వైరస్ ను ఆరికట్టేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు...

లాక్‌డౌన్… భార్య పుట్టింట్లో… భర్త ఆత్మహత్య

  లక్నో: లాక్‌డౌన్ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండిపోయిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర...

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ఒడిశా..

  భువనేశ్వర్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ విషయంలో ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ఒడిసా ముఖ్యమంత్రి...
Ration rice distribute in Telangana

రాష్ట్రంలో 74శాతం బియ్యం పంపిణి పూర్తి

63.34 లక్షల కుటుంబాలకు 2 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి ఒకటి, రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రూ.1500ల చొప్పున జమ చేస్తాం 10 కోట్ల గన్ని బ్యాగులను సమకూర్చుకున్నాం పౌర సరఫరాల...

పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు

  అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్‌క్లియర్ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన భారత్ గనుక...
Corona

క్వారంటైన్ లో మహిళ ప్రసవం… బిడ్డ పేరు కోవిద్

  లక్నో: క్వారంటైన్‌లో పుట్టిన బిడ్డకు ఓ తల్లి కోవిద్ అని నామకరణం చేసిన సంఘటన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో జరిగింది. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించడంతో...

కెసిఆర్‌కు ఉన్న ధైర్యం ఎవరికి లేదు

  మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్‌కు ఉన్న ధైర్యం దేశంలో మరెవరికి లేదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ కాలాన్ని మరింత గడువు...
Cat

పిల్లి కోసం కోర్టు కెక్కాడు… పోలీసులకు షాక్

  తిరువనంతపురం: పిల్లి కోసం పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరిగింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించారు....
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...
Jagadish Reddy Press Meet over Free Power

కరోనాపై జాతి ఐక్యతను చాటాలి: మంత్రి జగదీష్ రెడ్డి

  హైదరాబాద్: మహమ్మారి కరోనాపై చేస్తున్న పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇళ్లలో విద్యుద్దీపాలు ఆర్పేసి.. జ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారని మంత్రి జగదీశ్...
Corona

500 కిలో మీటర్లు ప్రయాణించి… పండంటి బిడ్డకు జన్మనిచ్చి….

  భోపాల్: తొమ్మిది నెలల గర్భవతి 500 కిలో మీటర్లు నడిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మధ్య ప్రదేశ్ లోని పన్నాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... దేశంలో కరోనా వైరస్...

మీ మాటే కాదు.. మా మాట కూడా వినండి

  న్యూఢిల్లీ: ప్రజలు మీ మాటలు వినడమే కాదు, మీరు కూడా ప్రజల మాటలు వినాలంటూ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వీడియో సందేశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. సింబాలిజం ముఖ్యమే...
Seer raped

లాక్‌డౌన్… అమ్మాయిపై పది మంది అత్యాచారం…

  రాంచీ: 16 ఏళ్ల అమ్మాయిపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ...
Minister KTR greetings to JEE Main exam Toppers

పోలీసుల ఓవర్ యాక్షన్ పై కెటిఆర్ ఆగ్రహం

హైదరాబాద్: వనపర్తి పోలీసులు ఓవర్ యాక్షన్‌పై మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ తండ్రి తన కుమారుడితో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని చితకబాదారు. ఆ వీడియోను కెటిఆర్‌కు ఓ...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...
Love

పరువు హత్య…..

  చెన్నై : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి బంధువులు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్న కులానికి చెందిన సుధాకర్ అనే...

బిసిసిఐ భారీ విరాళం

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహాయంగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. పిఎం కేర్ సహాయ నిధికి బిసిసిఐ తరఫున 51 కోట్ల...

పిఎం కేర్స్‌ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్‌కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి...

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...

Latest News