Friday, July 11, 2025
Home Search

ఎన్‌డిటివి - search results

If you're not happy with the results, please do another search
Adani Group offer to NDTV shareholders

ఎన్‌డిటివి వాటాదారులకు అదానీ గ్రూప్ ఆఫర్

న్యూఢిల్లీ : ఎన్‌డిటివి(న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) వాటాదారులకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ కింద అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. షేర్లకు అదనంగా రూ.48.65 ఆఫర్ చేస్తోంది. ఓపెన్ ఆఫర్ కింద కొనుగోలు...
Senior journalist Ravish Kumar

ఎన్‌డిటివికి సీనియర్ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ రాజీనామా

న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్, మెగాసెసే అవార్డు గ్రహీత రవీశ్ కుమార్ ఎన్‌డిటివికి రాజీనామా చేశారు. ఆ ఛానల్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తమ బోర్డు డైరక్టర్ పదవులకు రాజీనామా చేశాక...

నీలం షిండే తండ్రికి వీసా ఇంటర్వూకు అమెరికా అనుమతి

భారతీయ విద్యార్థిని నీలం షిండే అమెరికాలో ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆమె చేతులు, కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది....
attack on Saif Ali Khan for crores of rupees

సైఫ్ అలీఖాన్‌పై దాడి కోటి రూపాయల కోసమా?

సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను అగంతకుడు కత్తితో పొడిచింది కోటి రూపాయల కోసమని పోలీసు వర్గాలు ఎన్‌డిటివికి తెలిపాయి. గురువారం తెల్లవారు జామున పశ్చిమ బాంద్రా ఇం...

కల్లోల ప్రపంచానికి మనమే ఆశాకిరణం

 స్థిరత్వం, పటిష్ఠతకు సూచిక హర్యానా ఎన్నికలు  వరుసగా మూడోసారి మా విజయానికి అదే తార్కాణం  ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్’లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజల స్థిరత్వ సందేశానికి...

కోహ్లిలో అసాధారణ నాయకత్వ ప్రతిభ ఉంది: బ్రిటన్ మాజీ ప్రధాని

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిలో అసాధారణ నాయకత్వ ప్రతిభ దాగివుందని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రశంసించారు. అతడు అసాధారణ నాయకుడంటూ కొనియాడారు. ఎన్‌డిటివి వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన...
Uneducated fools are rulers

చదువురాని అవివేకులు పాలకులైతే?

2015లో ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వూలో స్వయంగా లాల్ కృష్ణ అద్వానీ ఇలా చెప్పారు. ‘నలభై ఏళ్ళ క్రితం ఇందిరా గాంధీ పరిపాలనలో విధించిన ఎమర్జెన్సీ వదిలేయండి. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే...
PM Modi meditation at Kanyakumari

కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానం

30 నుంచి జూన్ 1 వరకు ధ్యానం వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద కార్యక్రమం న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం దేశం అంతటా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక యాత్ర కోసం...

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే...
BJP limited to 15 seats in South Says CM Revanth Reddy

15 సీట్లకే బిజెపి పరిమితం.. తెలంగాణలో 14 స్థానాలు మావే

ఇండియా కూటమికి 115-120 సీట్లు తెలంగాణలో 14 స్థానాలు మావే ఎన్‌డి టివి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి ధీమా న్యూఢిల్లీ: దక్షిణాది ఓటర్ల మద్దతు కూడగట్టడం బిజెపికి అసాధ్యమని, రానున్న లోక్‌సభ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలోని మొత్తం...
Our Government Brought Self-Reliance In Defence

భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు

సాయుధ బలగాలు మరింత శక్తిమంతం భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి...

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?

భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...

మోడీకి గెలుపు శాశ్వతం కాదు

నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా...

పాలకులు చదువురాని అవివేకులైతే..!

పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం...
Faf du plessis Comments on India's World Cup 2023 Loss

ఫైనల్లో ఓటమి.. ప్రియురాలితో బ్రేకప్ లాంటిది

దర్బన్: భారత్ వేదిక జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో టైటిల్ ఫైట్‌కు చేరిన భారత్ ఆస్ట్రేలియాపై ఓటమితో కప్ చేజార్చుకుంది. అయితే ఓ...

ప్రజా పాత్రికేయాన్ని కాపాడుకుందాం

పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు అని గాంధీ అన్నారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత...

విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసేది పురుషాధిక్యతే

హైదరాబాద్ : పాండిచ్చేరి లోని ఏఐఎన్‌ఆర్‌సీబీజేపీ సంకీర్‌ణ ప్రభుత్వంలో కుల వివక్ష, లింగ వివక్ష, కుట్ర రాజకీయాలు , ధనబలాన్ని తట్టుకోలేకనే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేశానని పాండిచ్చేరి మాజీ...

ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?

‘భారతీయుల డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...

యాంకర్ల బహిష్కరణ మీడియాకు మచ్చ

ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, మీడియాఅనే నాలుగు మూలస్తంభాలు అని పెద్దలు చెబుతారు. అయితే ఈ వ్యాసంలో ‘మీడియా పాత్ర’ పై మాత్రమే కేంద్రీకరించి పరిశీలన చేద్దాము. మీడియా...
Rahul Gandhi as Karnataka launches Gruha Lakshmi scheme

డబ్బు ఎవరిది? అదానీదేనా? ఇంకెవరిదైనా?: రాహుల్ గాంధీ

ముంబయి: అదానీ గ్రూప్‌పై ఒసిసి ఆర్ రిపోర్టు వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ రిపోర్టులు దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉన్నాయని మండిపడ్డారు....

Latest News