Saturday, May 11, 2024

ఎపిలో కొత్తగా 141 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Corona Updates, Coronavirus, covid  deaths, Covid 19 Positive Cases, COVID-19 cases, ICMR

అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 472 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,927 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 17,735 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

AP Report 141 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News