Friday, March 29, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎంఎచిదంబరం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు జట్లు చెరో ఒక వన్డే గెలిచి సమజ్జీవులుగా ఉన్నాయి. మూడో వన్డేలో ఏ జట్టు గెలిస్తే వారికే సిరీస్ కైవసం అవుతోంది.

టీమిండియా ఆటగాళ్లు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యాకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మాద్ సిరాజ్, మహ్మాద్ షమీ

 

ఆసీస్ ఆటగాళ్లు: డెవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టివెన్ స్మిత్, మార్నాస్ లబుషింగే, అలెక్స్ కారే,  మార్కస్ స్టయినీస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, అడమ్ జంపా, ఆస్టన్ అగర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News