Thursday, May 9, 2024

మంత్రిపై బాంబు దాడి: బంగ్లాదేశీయుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bomb attack on Bengal minister

కోల్‌కతా: మంత్రిపై బాంబు దాడి కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు బెంగాల్ సిఐడి పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ నెల 17న ముర్షీదాబాద్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు ఘటనలో బెంగాల్ కార్మికమంత్రి, టిఎంసి ఎంఎల్‌ఎ జాకీర్‌హుస్సేన్‌తోపాటు మరో 20మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. కోల్‌కతా వెళ్లేందుకు రాత్రి 10 గంటల సమయంలో ప్లాట్‌ఫాం 2 వద్ద జాకీర్ వేచి చూస్తుండగా బాంబు పేలుడు జరిగింది. ఆ పేలుడులో జాకీర్ తీవ్రంగా గాయపడ్డారు.

Bomb attack on Bengal minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News