Monday, June 9, 2025

అచ్చంపేటలో గుంటలో పడి ఇద్దరు బాలురు మృతి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో తీసుకున్న కవర్ గుంటలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుంటలో మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News