Monday, June 16, 2025

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో ఓటు వేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News