Saturday, February 15, 2025

యాదాద్రి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

భువనగిరి: యాదాద్రిలో ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవులు రావటంతో యాద్రాద్రి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాదాద్రిలో ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. యాదాద్రిలో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. స్వామి వారి ఆర్జిత పూజల్లో అధిక సంఖ్యల్లో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News